Manda Krishna Madiga: కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manda Krishna Madiga: కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధనకై వికారాబాద్ జిల్లాలో చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ని బలపరుస్తూ మందకృష్ణ మాదిగ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలంగా స్పందించిన బీజేపీ పార్టీకి పూర్తి మద్దతునిస్తూ.. వికారాబాద్ చిగుళ్లపల్లి గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించామన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రంలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు.
Read also: T20 World Cup 2024: కెప్టెన్గా రషీద్ ఖాన్.. నలుగురు బ్యాటర్లు మాత్రమే! అఫ్గానిస్థాన్ జట్టు ఇదే
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
- CM Revanth Reddy : మూసీ, మెట్రోపై రగడ.. కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన సీఎం
గత పదెల్లుగా అధికారం అనుభవించిన బిఆర్ఎస్ పార్టీలు మాదిగలకు అన్యాయం చేశాయన్నారు. ఎన్నో సందర్భాలలో మాదిగల హక్కుల కోసం, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వ పెద్దలతో చర్చించిన ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ప్రస్తుత బిజెపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి మాదిగలకు జరుగుతున్న అన్యాయం పట్ల వివరించామన్నారు. అయితే అది విన్న మోడీ వెంటనే ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. అంతేకాకుండా.. ద్వారా మాదిగల పూర్తి మద్దతు బీజేపీ పార్టీకి ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించి, కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.
Read also: Shalini : అజిత్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన షాలిని.. భర్తంటే ఎంత ప్రేమో ..
మరోవైపు మణికొండ గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి సంగీత రెడ్డి అన్నారు. రంగారెడ్డిలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సంతీత రెడ్డి మాట్లాడుతూ.. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని జైన్ కార్టూన్లు క్రీక్ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమయ్యారు.
Read also: BJP MP K. Laxman: రేవంత్ రెడ్డి రాజీపడ్డారు కాబట్టే.. కాళేశ్వరం ఫైల్ లను తొక్కి పెట్టారు..
గత పది సంవత్సరాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు గర్వించే విధంగా భారతదేశం అభివృద్ధి చెందిందని అన్నారు. కేంద్రంలో ఈసారి 400 సీట్ల పైచిలుకతో బిజెపి అఖండ విజయం సాధిస్తుందని తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సంగీతారెడ్డి గేటెడ్ కమ్యూనిటీ వాసులను కోరారు.
CM Revanth Reddy: తెలంగాణకు మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు.. రేవంత్ రెడ్డి ట్విట్ వైరల్
తాజావార్తలు
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!