Mahesh Kumar Goud : రేపు సర్వోదయా పాదయాత్ర ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Working President Mahesh Kumar Goud says Sarvodaya Padayatra Starts from Tomorrow.
రేపు ఉదయం భూదాన్ పోచంపల్లి నుంచి మాజీ ఎంపీ రాజీవ్ గాంధీ, పంచాయతీ రాజ్ సంఘటన్ చైర్మన్ మీనాక్షి నటరాజన్ సర్వోదయా పాదయాత్ర ప్రారంభం అవుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. 26 రోజుల పాటు తెలంగాణలో యాత్ర జరుగుతుందని, మహారాష్ట్ర లోని వార్ధా వరకు ఈ పాదయాత్ర ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భూదాన్ పోచంపల్లి వినోదాబావే భూ దాన్ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించారని, 75 ఏళ్ళు అయిన సందర్భంగా ఈ యాత్ర ఇక్కడ నుంచి ప్రారంభిస్తారన్నారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
ఈ యాత్రలో ఒక రోజు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటారని, ప్రతి రోజు పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులు వెంట ఉండి యాత్రలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ప్రధానంగా పేదల భూ సమస్యలు పరిష్కరించాలని ఈ యాత్ర చేపట్టడం జరిగుతోందని, రేపు ఉదయం ఈ యాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొంటారని ఆయన ప్రకటించారు. శనివారం నాడు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఆదివారం నాడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!