Rajanna Sircilla: మహారాష్ట్ర ముఠా నిర్వాకం.. కూలీలను పంపించలేదని తల్లి కిడ్నాప్
- మహారాష్ట్ర ముఠా నిర్వాకం
- కూలీలను పంపించలేదని తల్లి కిడ్నాప్
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహారాష్ట్ర ముఠా రెచ్చిపోయింది. కూలి పనుల కోసం మనుషులను పంపిస్తానని చెప్పి ఓ వ్యక్తి లక్ష రూపాయులు అడ్వాన్స్ తీసుకున్నాడు. తీరా కూలీలను పంపకపోవడంతో మహారాష్ట్రకు చెందిన ఎనిమిది మంది గుర్తుతెలియని వ్యక్తులు మేస్త్రి ఇంటికి వచ్చి అతని తల్లిని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: SS Rajamouli: ఏళ్ళ నుంచి ఫోన్లో వాల్ పేపర్.. రాజమౌళి కాళ్లపై పడ్డ నిర్మాత
Also Read
- Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- CM Revanth Reddy : నేడు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
కిడ్నాప్ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న వేములవాడ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. వేములవాడ మండలం కొడుముంజ గ్రామానికి ఒడిశా నుంచి కూలి పనిచేయడానికి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వచ్చారు. మహారాష్ట్ర చెందిన లాలూ దివాకర్ అనే వ్యక్తి.. శ్రీనివాస్ ఇంటికి వచ్చి కూలీలు కావాలని అడగ్గా అందుకు దాదాపు లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. శ్రీనివాస్ ఎంతకు మనుషులను పంపించకపోవడంతో లాలూ దివాకర్ ఎనిమిది మందితో వచ్చి శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. శ్రీనివాస్ అందుబాటులో లేకపోవడంతో శ్రీనివాస్ తల్లిని బలవంతంగా ఇంటి నుంచి తీసుకెళ్లారు. ఈ ఘటనపై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పట్టణ సీఐ వీరప్రసాద్ ఆధ్వర్యంలో స్పెషల్ టీం నిందితులను అరెస్టు చేసి.. కిడ్నాప్ అయిన మహిళను ఇంటికి చేర్చారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు.
ఇది కూడా చదవండి: చీకటిలో మెరిసే జంతువులను చూశారా..
తాజావార్తలు
-
Lexus TZ: లెక్సస్ TZ ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ.. 530KM రేంజ్.. లగ్జరీ, హై-టెక్ టెక్నాలజీతో
-
Vaazha 2 OTT: బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసిన ‘వాలా 2’ డిజిటల్ ఎంట్రీ!
-
Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
-
Trump Tariffs: అమెరికా కోర్టు నుంచి ట్రంప్కు మరో ఎదురుదెబ్బ.. 10% సుంకాలు చట్టవిరుద్ధమని కొట్టివేత
-
BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్!