Gadwal Politics: హాట్ హాట్ గద్వాల్ రాజకీయాలు.. సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్
- హాట్ హాట్ గా మారిన గద్వాల్ రాజకీయాలు..
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి చేరేందుకు రంగం సిద్ధం..
- ఎమ్మెల్యే చేరికను వ్యతిరేఖిస్తున్న గద్వాల్ కాంగ్రెస్ ఇంచార్జ్ సరిత వర్గం..
- ఎమ్మెల్యే ను చేర్చుకోవద్ధని కాంగ్రెస్ నిరసనలు..
- టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్న ఓ కార్యకర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gadwal Politics: గద్వాల్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. దీంతో గద్వాల్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరేందుకు రంగం సిద్ధం అయ్యిందనే వార్త గద్వాల్ రాజకీయాల్లో వినూత్న పరిమాణాలకు దారితీసింది. మండలాలవారీగా అనుచర వర్గంతో సమాలోచనలు అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఎమ్మెల్యే చేరికను వ్యతిరేఖిస్తున్న గద్వాల్ కాంగ్రెస్ ఇంచార్జ్ సరిత వర్గం ఎమ్మెల్యే ను చేర్చుకోవద్ధని కాంగ్రెస్ నాయకులు నిరసనలకు దిగారు. ఓ కార్యకర్త ఏకంగా టవర్ ఎక్కి ఆందోళనకు దిగారు.
Read also: Minister Seethakka: పార్లమెంట్ లో అల్లూరి విగ్రహంపై కేంద్రానికి సీతక్క విజ్ఞప్తి..
Also Read
- Road Accident: అదుపుతప్పి బోల్తాపడ్డ బస్సు.. 20 మందికి గాయాలు!
- OTR: తెలంగాణలో పాగా వేయడానికి ఇదో అవకాశం.. జనసేనాని ఎంట్రీతో లాభం ఎవరికి? నష్టం ఎవరికి?
- Tragic Accident: విషాదం.. ట్రాక్టర్ రివర్స్ తీసుకుంటుంగా ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారి...
- Son Kills Father: మనిషి కాదు.. నరరూప రాక్షసుడు! కన్నతండ్రినే కిరాతకంగా..!
గద్వాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నరు వార్త హాట్ టాపిక్ గా మారింది. దీంతో జెడ్పీ చైర్ పర్సన్ సరిత అభిమానులు నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేను ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని రోడ్డు పై బైఠాయింది ఆందోళనకు దిగారు. పార్టీ నాయకులు సరితా తిరుపతియ్యకు వినతిపత్రాలు సమర్పించారు. ఇవాళ జిల్లా నల్లగుంట ప్రాంతంలో సరిత తిరుపతయ్య అభిమాని ప్రసాద్ సెల్ టవర్ ఎక్కి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకుంటే టవర్ పై నుంచి కింది దూకేస్తానని బెదిరించి అక్కడున్నవారిని భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో అక్కడ గందగోళ పరిస్థితి నెలకొంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రసాద్ నచ్చజెప్పి కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈవార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు ఘటన స్థలానికి చేరుకున్నారు.
Stock Market : స్టాక్ మార్కెట్లో కాసుల వర్షం.. 45నిమిషాల్లో రూ.2.71లక్షల కోట్లు
తాజావార్తలు
-
Tollywood: ఫేక్ హౌస్ఫుల్స్… డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త “మైండ్ గేమ్”!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
-
Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!