Site icon NTV Telugu

Road Accident: అదుపుతప్పి బోల్తాపడ్డ బస్సు.. 20 మందికి గాయాలు!

Road Accident

Road Accident

Road Accident: జోగులాంబ గద్వాల జిల్లాలో APSRTC బస్సు బోల్తా పడింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు స్టేజ్ దగ్గర NH 44 పై బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దారుణ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది.

India AI Impact Summit 2026: AI రంగంలో విశ్వగురువుగా భారత్! నేడే ప్రధాని మోదీ చేతుల మీదుగా ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ ప్రారంభం..

16 మందికి ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి అనంతపూర్ కి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

144Hz AMOLED, 6150mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ తో Tecno Camon 50 Series లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే!

Exit mobile version