Online Games : ఆన్లైన్ గేమ్స్ మోజు.. తల్లిపై దాడి.. ప్రాణాలు తీసుకున్న విద్యార్థి..!
- ఆన్లైన్ గేమ్స్ బారిన 9వ తరగతి విద్యార్థి విష్ణువర్ధన్
- గేమ్స్ ఆడొద్దని మందలించడంతో తల్లిపై దాడి చేసిన బాలుడు
- తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకున్న విద్యార్థి
- కేసు నమోదు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Games : జగిత్యాల జిల్లా కేంద్రంలోని లింగంపేట గ్రామంలో ఓ హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమ్స్కు బానిసైన 9వ తరగతి విద్యార్థి విష్ణువర్ధన్ (15) తన ప్రాణాలను తానే తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే, విష్ణువర్ధన్ కొంతకాలంగా మొబైల్లో తరచుగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. ఈ అలవాటుపై అతని తల్లి పలుమార్లు మందలించినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో మంగళవారం తల్లి మరల గేమ్స్ ఆడొద్దని హెచ్చరించడంతో ఆగ్రహానికి లోనైన బాలుడు ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
Adilabad : అదిలాబాద్లో సంచలనం.. బెట్టింగ్ మాయలో పడి దొంగగా మారిన ఎస్బీఐ క్యాషియర్
Also Read
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన విష్ణువర్ధన్, ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో లింగంపేట ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
East Godavari District : తూర్పుగోదావరి జిల్లాలో విస్తరిస్తున్న వైరల్ ఫీవర్స్.. ప్రజల్లో ఆందోళన
తాజావార్తలు
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!