Telangana Assembly 2024: తెలంగాణ తల్లికి అధికార గుర్తింపు.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి..
- అసెంబ్లీలో సోనియాగాంధీ 78వ జన్మదినం సందర్భంగా సీఎం శుభాకాంక్షలు..
- తెలంగాణ తల్లికి ఇప్పటి వరకు అధికారిక గుర్తింపు లేదు..
- చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహం..
- చక్రవర్తుల ఆలోచన చెల్లదు-అందుకే సభకు రాలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly 2024: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా.. సోనియాగాంధీ 78వ జన్మదినం సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు కళ్ళ ముందే కోల్పోయిన తల్లి సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ తల్లి పై ప్రకటన సీఎం మాట్లాడుతూ.. చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి నిలిచి పోవాలని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ తల్లికి ఇప్పటి వరకు అధికారిక గుర్తింపు లేదని అన్నారు. అలాంటి గుర్తింపు ఇవ్వాలని అనుకున్నామని సీఎం అన్నారు. తెలంగాణ తల్లి అంటే భావన కాదు.. నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాంటి తల్లి విగ్రహ ఆవిష్కరణ సచివాలయంలో జరుపుకోబోతున్నామని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు నిలువెత్తు తల్లి.. తెలంగాణ విగ్రహం అన్నారు.
Read also: Telangana Assembly Sessions 2024: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించామన్నారు. పీఠంలో నీలి రంగు, గోదావరి, కృష్ణమ్మల గుర్తులు అమర్చినట్లు తెలిపారు. టీజీ తెలంగాణ ఆత్మగౌరవం ప్రతీక అన్నారు. ఉద్యమం సందర్భంగా.. స్ఫూర్తి ఇచ్చిన జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఏర్పాటు చేసుకున్నామన్నారు. పదేళ్లు మనకు రాష్ట్ర గీతం లేదని సీఎం అన్నారు. తెలంగాణ ప్రతి రూపమే అధికారికారికంగా లేదని తెలిపారు. తెలంగాణ తల్లి దేవతా మూర్తిలా ఉండాలా? తల్లిగా ఉండాలా అనే చర్చ జరిగిందన్నారు. దేవతా గుడిలో… తల్లి ఇంట్లో ఉంటుందని సీఎం అన్నారు. మేధావులు, కవుల సూచన మేరకు తెలంగాణ తల్లి విగ్రహం రూప కల్పన చేశామన్నారు. కొందరికి ఇది నచ్చలేదని తెలిపారు. వాళ్ళ పార్టీ విధానమే ప్రజల అభిప్రాయం కావాలనే భావనలో ఉన్నారని అన్నారు. చక్రవర్తుల ఆలోచన చెల్లదని అన్నారు. అందుకే సభకు రాలేదని అన్నారు.
CM Revanth Reddy: దశాబ్దాల కలను నిజం చేసిన గొప్ప నాయకురాలు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..