Swarnalatha Bhavishyavani 2024: ఈసారి వర్షాలు, పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయి.. భవిష్యవాణిలో..
- రంగం కార్యక్రమం ఇవాళ ఉదయం 9.40 గంటలకు జరిగింది..
- మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు..
- 'ప్రజలు చేసే పూజలు ఆనందంగా స్వీకరించానని అన్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swarnalatha Bhavishyavani: రంగం కార్యక్రమం ఇవాళ ఉదయం 9.40 గంటలకు జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ‘ప్రజలు చేసే పూజలు ఆనందంగా స్వీకరించానని అన్నారు. ఈ సందర్భంగా.. స్వర్ణలత … భవిష్యవాణి వినిపించారు. ‘నాకు సంతోషంగా ఉంది.. నాకు కావాల్సిన పూజలన్ని అందిస్తున్నారు. బోనం నాకు ఎవరు తెచ్చిన నాకు ఆనందమే అన్నారు. పాడి పంటలు, వానలు సంవృద్ధిగా ఉన్నాయి, కోరినన్ని అన్ని వర్షాలు కురుస్తున్నాయి అని తెలిపారు. నన్ను చూడాలంటే 48 గంటలు కష్టం అంటున్నారు. ఆమాత్రం కష్టపడలేరా? అని ప్రశ్నించారు. ఏమి తెచ్చిన నేను ఆనందంగా తీసుకుంటా.. ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకుంటా. నా రూపాన్ని పెట్టండి.. నారూపాన్ని తప్పకుండా పెట్టించుకుంటా, నిలబెట్టుకుంటా అన్నారు. నా గ్రామ ప్రజలందరూ చల్లని సాగ పడుతున్నారు.
Read also: Madhyapradesh : పాపం.. మల విసర్జనకని బయటికి పోతే.. కొండచిలువ పట్టేసుకుంది
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
ఐదు వారాలు పప్పు బెల్లం పలహాలతోటి సాక పెట్టండి రా.. అన్నారు. రోగాలతో బాధపడుతున్న వారికి మీ చల్లటి చూపుకై నేను వారికి అండగా వుంటాను. మించిన ఔషదాలు తగ్గించుకుని, పాడిపంటలు సంవృద్ధి చేసినట్లైతే తప్పకుండా రోగాలు రాకుండా ఉంటాయని తెలిపారు. నాకు రక్తపాసం ఇవ్వట్లేదని తెలిపారు. మీకు నచ్చినట్లు ఇస్తున్నారు.. దాంతోనే నేను సంతోషంగానే వున్నానని తెలిపారు. పూజలందూ సంతోషంగా వుండాలి, గర్భస్త్రీలకైనా, బాలలు కూడా ఎటుంవంటి ఆటంకం కాకుండా చూసుకుంటా.. అంటూ స్వర్ణలత (జోగిని) భవిష్యవాణిలో తెలిపారు. దీంతో రంగం కార్యక్రమం భవిష్యవాణి పూరైంది. ప్రవచనం వినేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనాన్ని నిలిపివేశారు. సాయంత్రం 7 గంటలకు మళ్ళీ ఫలహారం బండ్ల ఊరేగింపు జరుగుతుందని తెలిపారు.
NEET UG 2024: నీట్ అవకతవకలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ..
తాజావార్తలు
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..