Swarnalatha Bhavishyavani 2024: ఈసారి వర్షాలు, పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయి.. భవిష్యవాణిలో..
- రంగం కార్యక్రమం ఇవాళ ఉదయం 9.40 గంటలకు జరిగింది..
- మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు..
- 'ప్రజలు చేసే పూజలు ఆనందంగా స్వీకరించానని అన్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swarnalatha Bhavishyavani: రంగం కార్యక్రమం ఇవాళ ఉదయం 9.40 గంటలకు జరిగింది. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ‘ప్రజలు చేసే పూజలు ఆనందంగా స్వీకరించానని అన్నారు. ఈ సందర్భంగా.. స్వర్ణలత … భవిష్యవాణి వినిపించారు. ‘నాకు సంతోషంగా ఉంది.. నాకు కావాల్సిన పూజలన్ని అందిస్తున్నారు. బోనం నాకు ఎవరు తెచ్చిన నాకు ఆనందమే అన్నారు. పాడి పంటలు, వానలు సంవృద్ధిగా ఉన్నాయి, కోరినన్ని అన్ని వర్షాలు కురుస్తున్నాయి అని తెలిపారు. నన్ను చూడాలంటే 48 గంటలు కష్టం అంటున్నారు. ఆమాత్రం కష్టపడలేరా? అని ప్రశ్నించారు. ఏమి తెచ్చిన నేను ఆనందంగా తీసుకుంటా.. ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకుంటా. నా రూపాన్ని పెట్టండి.. నారూపాన్ని తప్పకుండా పెట్టించుకుంటా, నిలబెట్టుకుంటా అన్నారు. నా గ్రామ ప్రజలందరూ చల్లని సాగ పడుతున్నారు.
Read also: Madhyapradesh : పాపం.. మల విసర్జనకని బయటికి పోతే.. కొండచిలువ పట్టేసుకుంది
Also Read
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
ఐదు వారాలు పప్పు బెల్లం పలహాలతోటి సాక పెట్టండి రా.. అన్నారు. రోగాలతో బాధపడుతున్న వారికి మీ చల్లటి చూపుకై నేను వారికి అండగా వుంటాను. మించిన ఔషదాలు తగ్గించుకుని, పాడిపంటలు సంవృద్ధి చేసినట్లైతే తప్పకుండా రోగాలు రాకుండా ఉంటాయని తెలిపారు. నాకు రక్తపాసం ఇవ్వట్లేదని తెలిపారు. మీకు నచ్చినట్లు ఇస్తున్నారు.. దాంతోనే నేను సంతోషంగానే వున్నానని తెలిపారు. పూజలందూ సంతోషంగా వుండాలి, గర్భస్త్రీలకైనా, బాలలు కూడా ఎటుంవంటి ఆటంకం కాకుండా చూసుకుంటా.. అంటూ స్వర్ణలత (జోగిని) భవిష్యవాణిలో తెలిపారు. దీంతో రంగం కార్యక్రమం భవిష్యవాణి పూరైంది. ప్రవచనం వినేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనాన్ని నిలిపివేశారు. సాయంత్రం 7 గంటలకు మళ్ళీ ఫలహారం బండ్ల ఊరేగింపు జరుగుతుందని తెలిపారు.
NEET UG 2024: నీట్ అవకతవకలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ..
తాజావార్తలు
-
Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!
-
BSNL JTO Recruitment 2026: జాబ్ కావాలా?.. బీఎస్ఎన్ఎల్ లో జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులు రెడీ.. అర్హతలు, పూర్తి వివరాలు
-
Rajat Patidar: టీమిండియాలోకి ఎంట్రీ? నాకైతే అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ సంచలన వ్యాఖ్యలు..
-
Shubman Gill: మాకు పెద్ద అడ్వాంటేజ్ అదే.. ఈ ప్లాన్తో బెంగళూరును దెబ్బ కొడతామన్న గిల్..
-
Pete Hegseth: ఇరాన్పై మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..