Kaleshwaram Investigation: రేపటి నుంచి రెండు విడతల్లో కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ
- కాళేశ్వరం కమిషన్ ఎదుట విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి..
- రేపటి నుంచి రెండు విడతల్లో కమిషన్ బహిరంగ విచారణ..
- పలువురు ఇంజినీర్లు.. బ్యూరోకట్స్ ను పిలవాలని అధికారులకు కమిషన్ ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleshwaram Investigation: కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ తో విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విజిలెన్స్ రిపోర్ట్ పై జస్టిస్ చంద్రఘోస్ కు వివరణ ఇచ్చారు. ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలని విజిలెన్స్ డీజీకి కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది. అందులో భాగంగానే కమిషన్ తో కొత్త కోట టీమ భేటీ అయింది. గత డీజీ సీవీ ఆనంద్ సైతం కమిషన్ తో ఒకసారి సమావేశం అయ్యారు. ఇక, కాళేశ్వరం కమిషన్ కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇస్తామని విజిలెన్స్ డీజీ కొత్త కొట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Read Also: Bomb Threat: 30 విమానాలను పైగా బాంబు బెదరింపులు.. 8 రోజుల్లో 120కి పైగా విమానాలకు
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
కాగా, రేపటి నుంచి రెండు విడతలలో బహిరంగ విచారణ కొనసాగనుంది. రేపటి నుంచి పలువురు ఇంజనీర్లు, బ్యూరోకట్స్ ను విచారణకు పిలువాలని అధికారులను కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది. ఈ నెలాఖరు వరకు ఇంజనీర్లు, బ్యూరోకట్స్ విచారణ పూర్తి చేయాలనే ఆలోచనలో కాళేశ్వరం కమిషన్ ఉంది. అయితే, ఇప్పటికే విచారణ చేసిన ఇంజనీర్లలో పలువురుని మళ్ళీ కమిషన్ ప్రశ్నించనుంది. కమిషన్ కు అఫిడవిట్ దాఖలు చేసిన బీఆర్ఎస్ నేత వి.ప్రకాష్, ఈ వారంలోనే బహిరంగ విచారణకు పిలువనుంది. ఈ నెలాఖరులోగాNDSA, విజిలెన్స్ ఫైనల్ రిపోర్ట్ కమిషన్ కు ఆయా సంస్థలు ఇవ్వనున్నాయి. అలాగే, NDSA.. విజిలెన్స్.. CAG అధికారులను కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేయనుంది. ఈసారి వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు, అకౌంట్స్ ప్రతినిధులను సైతం కమిషన్ ముందుకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. చివర్లో ప్రజా ప్రతినిధులను బహిరంగ విచారణకు పిలవాలని కాళేశ్వం కమిషన్ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!