Bonthu Rammohan: కౌశిక్ రెడ్డి హద్దు మీరి మాట్లాడుతున్నాడు.. సవాల్ విసిరితేనే గాంధీ స్పందించారు
- అరికెపూడి గాంధీ ఇంటికి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ..
- కౌశిక్ రెడ్డి హద్దు మీరి మాట్లాడుతున్నాడు..
- వార్తల్లో నిలవాలని తాపత్రయం కౌశిక్ రెడ్డి ది అని ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bonthu Rammohan: అరికెపూడి గాంధీ ఇంటికి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి హద్దు మీరి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. వార్తల్లో నిలవాలని తాపత్రయం కౌశిక్ రెడ్డి ది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవాళ్లు విసిరితేనే ఎంఎల్ఏ గాంధీ స్పందించారని స్పష్టం చేశారు. ఉద్యమంలో ఎక్కడా కూడా లేని కౌశిక్ రెడ్డి ఈ రోజు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చ గొట్టే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న హైదరబాద్ లో చిచ్చు పెట్టే విధంగా బి.ఆర్.ఎస్ ప్రవర్తిస్తుందని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా బి.ఆర్.ఎస్ వాక్యాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ కి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు.
Read also: Hyderabad CP Anand: ట్యాంక్ బండ్ పై నిమజ్జనం లేదు… హైదరాబాద్ సీపీ ప్రకటన..
Also Read
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
ఇక మరోవైపు ఇవాళ కాంగ్రెస్ మహిళా నేతలు, కార్పొరేషన్ ల చైర్ పర్సన్ లు స్పీకర్ ను కలిశారు. కౌశిక్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల కౌశిక్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని కోరారు. బండ్రు శోభారాణి మాట్లాడుతూ.. మహిళలను కించపర్చిన కౌశిక్ రెడ్డి నీ ఎమ్మెల్యే గా డిస్ క్వాలిఫై చేయాలని స్పీకర్ ను కలిసి కోరాం అన్నారు. ఆంధ్ర వాళ్ళ పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై కేసీఆర్ స్పందించాలని కోరారు. ఆ వ్యాఖ్యలు పార్టీ కి సంబంధం లేకుంటే కౌశిక్ రెడ్డి నీ పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
Read also: Harish Rao: భుజం నొప్పిగా ఉంది దవాఖానకు వెళ్లాలి.. హరీష్ రావుతో పాటు ఆసుపత్రికి పోలీసులు
అయితే ఇవాళ మియాపూర్ చౌరస్తాలో పలువురు ఆంధ్రా సెటిలర్లు ధర్నాకు పిలుపునిచ్చారు. అరికెపూడి గాంధీకి మద్దతుగా ధర్నాకు పిలుపు నిచ్చారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని పలువురు నిర్ణయించారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నిరసనకు అనుమతి లేదని ధర్నా చేయొద్దని పోలీసులు తెలిపారు. పోలీసుల సూచనతో సెటిలర్లు ధర్నా కార్యక్రామన్ని విరమించుకున్నారు.
School Holidays: విద్యార్థులకు పండగే.. ఈనెల 14 నుంచి 17 వరకు స్కూల్స్ కి సెలవులు
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!