KCR: సీఎం సొంత జిల్లాలో కూడా ఎమ్మెల్సీ మనమే గెలిచాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR: సీఎం సొంత జిల్లాలో కూడా ఎమ్మెల్సీ మనమే గెలిచామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరెంట్ పోతే హరీష్ రావు లైన్ మెన్ లతో మాట్లాడి అపుతున్నాడు అని సీఎం అంటున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి యా…హరీష్ రావు ఆ… అని ప్రశ్నించారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. అధ్బుతమైన పథకాలు ఉండేవి.. వాటిని కొనసాగించడం లేదని తెలిపారు. కల్లు గీత కార్మికుల ను ఈ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెడుతోందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేయట్లేదన్నారు. అనవసరంగా కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను ఓడగుట్టుకున్నాం అని జనాలు అనుకుంటున్నారని తెలిపారు. ప్రజల్లో వ్యతిరేకత తీవ్రం అయినప్పుడు అది బాంబు లాగా పేలుతుందన్నారు. అది ఎన్నో రోజులు కూడా లేదన్నారు. ఈరోజు మహబూబ్ నగర్ లో ఎమ్మెల్సీ గెలిచామన్నారు.
Read also: Telangana Rains: నేడు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు..
Also Read
- Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
- Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్లో
- Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
ఇంకో ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డి కూడా గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. మనకు 11 వస్తాయి అని ఒకరు, 1 వస్తుంది అని మరొక సర్వేలు చెబుతున్నాయన్నారు. ఫలితాలు ఎలా అయినా ఉండొచ్చు.. ఇప్పుడు సీఎం సొంత జిల్లాలో కూడా ఎమ్మెల్సీ మనమే గెలిచామని తెలిపారు. ఇప్పుడు నా ఆరోగ్యం కూడా కుదుట పడింది.. ఇక జనాల్లోకి పోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సీఎంకి బుద్ధి ఉంటే కరెంట్ వాళ్లకు చెప్పాలి.. మొన్నటి వరకు కరెంట్ ఎలా వచ్చింది.. ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని అడగాలన్నారు. ఈ ఆరు నెలల కాలంలో ఒక్క పాలసీ కూడా ఈ ప్రభుత్వం తీసుకోలేదన్నారు. మేము మొదటి క్యాబినెట్ లోనే 42 నిర్ణయాలు తీసుకున్నాము అంటున్నారని తెలిపారు. ముందు రోజుల్లో ఉజ్వల మైన భవిష్యత్ మనకు ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 27 న ఎన్నికల కోడ్ ఉండడం తో పార్టీ ఆవిర్భావ వేడుకలు చేసుకోలేదన్నారు. త్వరలో రెండు రోజుల పాటు పార్టీ ఆవిర్భావ వేడుకలు చేసుకుందామన్నారు.
West Bengal: తమ కార్యకర్తలపై టీఎంసీ, సీపీఎం దాడికి పాల్పడింది.. బీజేపీ ఆరోపణ
తాజావార్తలు
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!