Madhu Yaskhi: తమ్ముడు తారక.. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ వర్షాలతో రాష్ట్రంతో వరదలు భీభత్సం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే.అయితే ఈ వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో పంటను కోల్పోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, భారీ వర్షాలు పడినప్పటికీ .. రాష్ట్రంలో పెద్దగా పంటనష్టం జరుగలేదని , పంట నష్టం జరిగినట్లు తనకు సమాచారం అందలేదని వ్యాఖ్యానించారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. ట్వీటర్ వేదికగా..విమర్శల వర్షం కురిపించారు. కల్వకుంట్ల తారకరామారావుకు కనీసం కల్వకుంట్ల తారకరామారావుకు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా?? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.
Read also: Nokia C21 Plus: నోకియా నుంచి లో-బడ్జెట్ స్మార్ట్ఫోన్.. సూపర్ ఫీచర్స్
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
అయితే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 11 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనాలు ఉంటే.. మతిస్థితిమితం తప్పిన వ్యక్తిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ్ముడు తారక రామారావు.. నీకు తెల్వకుంటే అధికారులను అడిగి జర తెల్సుకో.. అంటూ ట్విటర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు మధుయాష్కి. పంటన నష్టం జరిగి రైతులు బాధపడుతుంటే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడటం సరికాదన్నారు. కడుపు మండిన అన్నదాతలు మీ.. సర్కార్ను గోదాట్లో కలిపిస్తారంటూ ట్విటర్ వేదిక విమర్శించారు. అయితే గురువారం (నిన్న) సిరిసిల్ల జిల్లాలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పంట నష్టం జరగలేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
కల్వకుంట్ల తారకరామారావుకు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా?? రాష్ట్రంలో దాదాపు 11 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనాలు ఉంటే.. మతిస్థితిమితం తప్పిన వ్యక్తిలా మాట్లాడుతున్నారు.
తమ్ముడు తారక రామారావు.. నీకు తెల్వకుంటే అధికారులను అడిగి జర తెల్సుకో.. @INCTelangana pic.twitter.com/X4MxeDQhEO
— Madhu Goud Yaskhi (@MYaskhi) July 15, 2022
తాజావార్తలు
-
Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
-
President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
-
LA Olympics 2028: ఒలింపిక్స్కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్వన్గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!
-
WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్నేమ్.. పూర్తి వివరాలు
-
Ben Stokes: “నేను మానసికంగా అలసిపోయాను”.. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!