Yamaha EC-06: భారత్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి Yamaha అధికారికంగా అడుగు పెట్టింది. కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ Yamaha EC-06ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ధరను రూ.1,67,600 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది.
భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం నిరంతరం పెరుగుతోంది. వాహనదారులు ఈవీల కొనుగోలుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టూవీలర్ తయారీ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో ఈవీలను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే రాబోయే కొన్ని నెలల్లో ఓలా, ఏథర్, సుజుకి, యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి రిలీజ్ కానున్నాయి. బడ్జెట్ ధరల్లోనే లభించనున్నాయి. ఏయే కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎప్పుడు రిలీజ్…