మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, ఆయన సోదరి నిహారిక కొణిదెల నిర్మాతగా ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పతాకంపై సినిమా రూపొందుతోందుతున్న విషయం తెలిసిందే. వాలీబాల్ క్రీడ నేపథ్యంలో సాగే ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా కోసం వరుణ్ తేజ్ గత ఏడు నెలలుగా ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తాజాగా పూజకార్యక్రమాలు చేపట్టగా.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి తొలి క్లాప్ కొట్టడం విశేషం. ‘కమిటీ కుర్రోళ్లు’ టీమ్ అంతా మళ్ళీ ఈ…