REDMI A7 Pro 5G: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ (Xiomi) తన రెడ్మి ‘A’ సిరీస్లో సరికొత్త 5G ఫోన్ను భారత మార్కెట్లోకి లాంచ్ చేయండి రంగం సిద్ధం చేసింది. ”రెడ్మి A7 ప్రో 5G’ (REDMI A7 Pro 5G) పేరుతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 13వ తేదీన విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో దీని 4G వెర్షన్ విడుదలవ్వగా.. ఇప్పుడు భారత్ లో…
REDMI 15A 5G Launched: షియోమీ (Xiaomi) సంస్థ భారత మార్కెట్లో కొత్త 5G స్మార్ట్ఫోన్ రెడ్ మీ 15A 5Gను లాంచ్ చేసింది. బడ్జెట్ సెగ్మెంట్ లో పోటీని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్ ను మంచి ఫీచర్లతో తీసుకొచ్చింది. ముఖ్యంగా పెద్ద డిస్ప్లే, దీర్ఘకాల బ్యాటరీ, లాంగ్ టర్మ్ సాఫ్ట్ వేర్ సపోర్ట్ ఈ ఫోన్ ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. మరి ఆ విశేషాలేంటో చూద్దామా.. డిస్ప్లే & డిజైన్: ఈ స్మార్ట్ఫోన్లో 6.9 అంగుళాల…