కరోనా మహమ్మారి భయం ఇంకా వీడడం లేదు.. రోజుకో రూపం మార్చుకుంటూ టెన్షన్ పెడుతోంది కరోనా వైరస్. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వల్ల థర్డ్ వేవ్ వచ్చింది. దేశంలో కొత్తగా రెండు ఎక్స్ఈ వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. జులై నాటికి ఎక్స్ఈ వేరియంట్ ద్వారా ఫోర్త్ వేవ్ వస్తుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. కాగా, ఎక్స్ఈ వేరియంట్ బారిన పడ్డ వాళ్లలో ఎక్కువ మందికి గొంతు నొప్పి, ముక్కు కారటం, దగ్గు, తలనొప్పి, అలసట వంటి…