దర్శకుడు నాగ్ అశ్విన్ అప్ కమింగ్ ఎడిటర్స్ కి బిగ్ ఆఫర్ ఇచ్చాడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో ఆకట్టుకుని ‘మహానటి’ క్రేజీ డైరక్టర్ గా మారిన నాగ్ అశ్విన్ అప్ కమింగ్ ఎడిటర్స్ కి సువర్ణ అవకాశం అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ప్రభాస్, దీపిక ప్రధాన పాత్రల్లో సైంటిఫిక్ ఫిక్షన్ ‘ప్రాజెక్ట్ కె’ పనుల్లో బిజీగా ఉన్న నాగ్ అశ్విన్ ఔత్సాహిక ఎడిటర్స్ కి జాబ్ ఆఫర్ ప్రకటించాడు. గతేడాది నెట్ఫ్లిక్స్ ఆంథాలజీ…