ఈసారి ఎండలు ముందుగానే దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఎండతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మండుటెండల్లో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. వేసవిలో పిల్లలను హైడ్రేటెడ్ గా ఉంచడం చాల�