సాధారణంగా అర్థరాత్రి సమయంలో మహిళలు రోడ్లపై ప్రయాణించాలంటే భయపడిపోతుంటారు. ఎవరి తోడు లేకుండా ప్రయాణించాలంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. అయితే అర్థరాత్రి బెంగుళూరులో ఆటోలో ప్రయాణించిన మహిళకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులో ఓ మహిళ అర్థరాత్రి రాపిడో ఆటోలో ఒంటరిగా ప్రయాణించింది. దీంతో ఆమెకు ఎదురైన అనుభవం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఆటో డ్రైవర్ ప్రవర్తన తనకు పూర్తిస్థాయి భద్రతను కలిగించిందని ఆమె తెలిపింది.…
Rapido: బెంగళూర్లో ఒక మహిళపై ర్యాపిడో డ్రైవర్ వేధింపులకు పాల్పడ్డాడు. రాపిడో ఆటో రిక్షా డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన సెప్టెంబర్ 8న నగరంలోని దయానంద సాగర్ కాలేజ్ సమీపంలోని కుమారస్వామి లే అవుట్ నుంచి రాపిడో యాప్ ద్వారా ఆటో బుక్ చేసుకున్న తర్వాత జరిగినట్లు తెలుస్తోంది. హనుమంతప్ప హెచ్ తలావర్ అనే డ్రైవర్ సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో మహిళను పికప్ చేసుకుని సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో ఆమె…