* ఇవాళ బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ టెక్నాలజీని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. వర్చువల్ సమావేశానికి సీఎం చంద్రబాబుకు బీజేపీ ఆహ్వానం.. టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం.. ప్రధాని మోడీ వర్చువల్ గామాట్లాడే విధంగా విజయవాడ లో ఉదయం 9.30 కు ఏర్పాటు * అమరావతి: ఇవాళ ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్ తో ప్రారంభంకానున్న చివరి రోజు అసెంబ్లీ సమావేశాలు.. * అమరావతి :…