* నేటి నుంచి దేశవ్యాప్తంగా ప్రీ బూస్టర్ డోసు * లార్డ్స్ వన్డేలో భారత్ పరాజయం, భారత్పై 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపు * నేడు విశాఖలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన… ఆంధ్ర యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం.. వాహన మిత్ర లబ్ధిదారులకు 4వ విడత నగదు బదిలీ చేయనున్న సీఎం. * విశాఖ పర్యటన అనంతరం రాజమండ్రికి చేరుకోనున్న సీఎం జగన్… వరద ముంపు…