West Indies Announce ODI Squad against India 2023: స్వదేశంలో భారత్తో జరగనున్న వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. మంగళవారం ఉదయం 15 మంది సభ్యులతో కూడిన జట్టును విండీస్ బోర్డు చీఫ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ ప్రకటించారు. వన్డే జట్టుకు షాయ్ హోప్ కెప్టెన్ కాగా.. రోవ్మన్ పావెల్ వైస్ కెప్టెన్. వన్డే సిరీస్కు స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్, ఆల్రౌండర్ జాసన్ హోల్డర్ దూరమయ్యారు. అమెరికా వేదికగా…
West Indies recall Rahkeem Cornwall for First Test vs India: జూలై 12 నుంచి వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ మొదలవనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ ఇదివరకే భారత జట్టుని ప్రకటించగా.. తాజాగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా టీమ్ను ప్రకటించింది. అయితే కేవలం తొలి టెస్టు కోసమే 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. క్రెగ్ బ్రాత్వైట్ కెప్టెన్గా కొనసాగనుండగా.. విండీస్ బాహుబలి రకీం కార్న్వాల్…