ప్రమాదం ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో ఊహించలేము. అప్పటి వరకు ఆనందం నిండిన చోట విషాదం నెలకొంటుంది. ఇదే రీతిలో తాజాగా ప్రమాదం కారణంగా ఓ పెళ్లి నిలిచిపోయింది. మరికాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకుతో పాటు ఆరుగురు తీవ్రంగా గాయపడగా ఓచిన్నారి మృతిచెందింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. Also Read:Chinnaswamy Stadium Stampede: మృతుల…
కర్నూలు జిల్లా కోసిగిలో పెళ్లి బృందంపై వైసీపీ రౌడీ మూకలు దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు.. ఏకంగా టీడీపీ సానుభూతిపరుల పెళ్లి ఊరేగింపులో.. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. మహిళలు మెడలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు వైసీపీ శ్రేణులు లాగేసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు..
yderabad: హైదరాబాద్లో పోలీసుల విస్తృత సోదాలు నిర్వహించారు. ఓల్డ్ సిటీలో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో అర్ధరాత్రి అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. జరుగుతున హత్యల కారణంగా పోలీసులు అలర్ట్ అయ్యారు.
నేటి వివాహాలు సాధారణమైనవి కావు. పెళ్లికి లక్షల్లో డబ్బులు కుమ్మరించే వారు పెళ్లికి ముందు కూడా పదుల సంఖ్యలో వేడుకలు చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్, బ్రైడల్ షవర్, బ్యాచిలర్ పార్టీ లాంటి కొత్త ట్రెండ్స్ పుట్టుకొచ్చాయి. ఇక్కడ ట్రెండ్లో ఉన్న బ్రైడల్ షవర్ అంటే ఏమిటి? ఎలా జరుపుకుంటారో చూద్దాం. బ్రైడల్ షవర్ అంటే ఏమిటి? : బ్రైడల్ షవర్ అనేది సాధారణంగా పెళ్లికి ముందు నెలల్లో వధూవరుల కోసం జరిగే పార్టీ. బ్రైడల్ షవర్…
Food Poison at Wedding Party in Karnataka: పెళ్లి అనగానే చాలా మంది వధూవరుల గురించి కాకుండా అక్కడ వండే వంటకాల గురించి ఆలోచిస్తారు. రకరకాల పుడ్ ఐటమ్స్ ఉంటాయని చాలామంది తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రత్యేకంగా తినడం కోసం వెళ్లే వారు కొందరు ఉంటారు. కుటుంబ సమేతంగా కూడా పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించి అనంతరం భోజనాల దగ్గరకు వెళతారు. అయితే శుభకార్యం జరిగిన పెళ్లి ఇంట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి భోజనాలు తిని…
Several fall ill after eating food at wedding ceremony in MP: పెళ్లి భోజనం తినేసి బంధువలంతా ఇళ్లు చేరారు. అయితే భోజనం తిన్న కొద్ది గంటలకే విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పెళ్లి భోజనం ఫుడ్ పాయిజనింగ్ కావడంతో 100కు పైగా మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.