స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్. వివో, ఐకూ స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మార్చి 1 నుండి, కంపెనీ తన అనేక మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ల ధరలను పెంచబోతోందని సమాచారం. వీటి ధరలు రూ.2,500 వరకు పెరుగుతాయని భావిస్తున్నారు. వివో, ఐకూ ఫోన్లు మరింత ఖరీదైనవి కానున్నాయి. మార్చి 1 నుండి కంపెనీ తన అనేక మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ మోడళ్ల ధరలను పెంచే అవకాశం ఉంది. ఈ జాబితాలో ఆరు స్మార్ట్ఫోన్లు ఉన్నాయని టిప్స్టర్ అభిషేక్…
Vivo T4R 5G Smartphone Sales Starts in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ ‘వివో’ ఇటీవల టీ సిరీస్లో కొత్త మొబైల్ను రిలీజ్ చేసింది. గత నెల చివరలో ‘వివో టీ4ఆర్ 5జీ’ని విడుదల చేయగా.. నేటి నుంచి అమ్మకాలు షురూ అయ్యాయి. సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో ఫోన్ అమ్మకాలు మొదలయ్యాయి. లాంచింగ్ సేల్లో భాగంగా భారీ తగ్గింపు ఉంది. రూ.4 వేల…