గెహ్లాట్ ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్పై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గెహ్లాట్ ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ను 'అబద్ధాల మూట'గా ఆయన అభివర్ణించారు. సీఎం గెహ్లాట్ను ఉద్దేశించి.. తనకు రాష్ట్రంపై అంత శ్రద్ధ ఉంటే 2018లో సీఎం అయిన వెంటనే విజన్ డాక్యుమెంట్ రూపొందించి �
ఇండియా శ్రీలంక మధ్య ఆర్థిక భాగస్వామ్యం బలపడనుంది. ఇందుకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ను రెండు దేశాలు ఆమోదించాయి. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఇండియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే