Virat Kohli Needs 35 Runs To Become 1st Indian Cricketer: 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్లో తొలి టీ20 ఆడేందుకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సిద్ధమయ్యాడు. 429 రోజుల తర్వాత విరాట్ భారత్ తరఫున టీ20 మ్యాచ్ ఆడనున్నాడు. తనకు అచ్చొచ్చిన అఫ్గానిస్థాన్పై చెలరేగి ఘనంగా పునరాగమనం చేయాలని చూస్తున్నాడు. 2022లో టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్లో అఫ్గాన్పైనే సెంచరీతో విరాట్ సుదీర్ఘ సెంచరీ నిరీక్షణకు ముగింపు…
MLC Kavitha: ప్రస్తుతం తెలంగాణలో ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా మరోవైపు వరల్డ్ కప్ ఫీవర్ కూడా పెరుగుతోంది. ఈరోజు న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.
ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మంగళవారం కోహ్లీ ఓ ట్వీట్ చేశాడు