వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించిన 'వాళ్ళిద్దరి మధ్య' చిత్రం ఈ నెల 16న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆ సందర్భంగా ఇవాళ సినిమా రంగ పరిస్థితిపై వి.ఎన్. ఆదిత్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘బేబీ’. దర్శకుడు సాయి రాజేష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ‘బేబీ’ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు సాయి రా�