భారతదేశంలోని వాట్సప్ బిజినెస్ వినియోగదారుల కోసం మెటా సంస్థ వెరిఫైడ్ ప్రోగ్రాంను తీసుకువచ్చింది. ఇలాంటి ప్రక్రియ ఇదివరకే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లలో ఉండగా 2023 సెప్టెంబర్ లోనే వాట్సాప్ బిజినెస్ యాప్ వాడేవారి కోసం ఈ ప్రోగ్రాంను తీసుకువచ్చింది. ఇకపోతే ఈ ఆప్షన్ ను కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా ఇండోనేషియా, కొలంబియా, బ్రెజిల్ దేశాల్లో కూడా వెరిఫైడ్ ప్రోగ్రామును మొదలు పెట్టబోతోంది. ఇకపోతే వాట్సప్ అకౌంట్ కు పక్కన గ్రీన్ టిక్ రావాలంటే అకౌంట్ ను…