Allu Aravind: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్, వెంకటేష్ దగ్గుబాటి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. ఈ సినిమా జనవరి 12న విడుదలై.. థియేటర్లలో సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. ఈ మూవీలో చిరంజీవి పూర్తి వింటేజ్ లుక్లో, కామెడీ టైమింగ్తో, మాస్ ఎనర్జీతో తిరిగొచ్చాడు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలను…
టాలీవుడ్ సక్సెస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సంక్రాంతికి మరో బ్లాక్బస్టర్తో సిద్ధమవుతున్నాడు. ఈసారి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను తీసుకొస్తున్నాడు. మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా అనిల్ మీడియాతో చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చిరంజీవి, ఈ సినిమా కోసం తనను ‘పిండేస్తున్నాడమ్మా అబ్బాయి’ అని కామెంట్ చేసిన విషయంపై స్పందిస్తూ.. ‘చిరంజీవి స్ట్రెంత్, కామెడీని ఆడియన్స్ ఎలా చూడాలని కోరుకుంటారో అలా చూపించడానికి నా వంద శాతం ఎఫర్ట్స్…