రాజా రఘువంశీని హనీమూన్ పేరిట మేఘాలయకు తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా చంపిన సోనమ్ రఘువంశీ తీరు యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సోనమ్ ను కఠినంగా శిక్షించాలని మహిళాలోకం ముక్తకంఠంతో నినదించింది. ఇంకా ఆ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో సోనమ్ రఘువంశీకి పిండదానం చేశారు మహిళలు. వారణాసిలో పిండదానం చేసి ఆమె ఫోటోను దహనం చేశారు. సోనమ్ను సమాజం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఆమె భర్త రాజా రఘువంశీ ఆత్మకు శాంతి చేకూరాలని…