భారత్-యుకే మధ్య వ్యాక్సిన్ వార్ షురూ అయింది. భారత్లో తీసుకున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ను తాము గుర్తించడం లేదంటూ…కొన్ని రోజుల క్రితం బ్రిటన్ ప్రకటించింది. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నా…భారత్ నుంచి బ్రిటన్ వచ్చే వారికి 10రోజుల క్వారంటైన్ తప్పనిసరంటూ అక్కడి ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. దీన్ని ఖండించిన భారత్…ఈ నిబంధనలు వివక్షపూరితంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. బ్రిటన్ వెనక్కి తగ్గకపోవడంతో…భారత్ దీటుగా స్పందించింది. అక్కడ నుంచి వచ్చే పౌరులపైనా ఆంక్షలకు సిద్ధమైంది. బ్రిటన్ పౌరులను 10 రోజులు క్వారంటైన్లో…