టాలీవుడ్ కు మనసంతా నువ్వే, ఆట, బాస్, నేనున్నాను వంటి పలు సూపర్ హిట్ చిత్రాలను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు వీఎన్ ఆదిత్య. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ దర్శకుడు మరో కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, ఏయు & ఐ సమ
వీఎన్ ఆదిత్య తెలుగులో దర్శకుడుగా మనసంతా నువ్వే, శ్రీరామ్, నేనున్నాను వంటి సూపర్ హిట్ చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన డైరెక్షన్లో సినిమా వస్తుందంటే మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని జనం ఫిక్స్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కుటుంబంతో కలిసి చూసే విధంగా సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా వీఎ�
తన గత చిత్రాలకు పడనంత టెన్షన్ 'వాళ్ళిద్దరి మధ్య' సినిమాకు పడ్డానని ప్రముఖ దర్శకుడు వి. ఎన్. ఆదిత్య అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన 'వాళ్ళిద్దరి మధ్య' సినిమా శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.
వి.ఎన్. ఆదిత్య దర్శకత్వం వహించిన 'వాళ్ళిద్దరి మధ్య' చిత్రం ఈ నెల 16న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆ సందర్భంగా ఇవాళ సినిమా రంగ పరిస్థితిపై వి.ఎన్. ఆదిత్య సంచలన వ్యాఖ్యలు చేశారు.