పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించడానికి సుముఖంగా లేనప్పటికీ, అమెరికా మధ్యప్రాచ్యంలో తన సైనిక ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. శనివారం నాడు యూఎస్ఎస్ ట్రిపోలి నౌకలోని సుమారు 3,500 మంది మెరైన్లు సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రాంతానికి చేరుకున్నారని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. Also Read:Lenin : అఖిల్ ‘లెనిన్’ క్లైమాక్స్ పై మాస్టర్ ప్లాన్..? ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన…
Donald Trump: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. వాషింగ్టన్లో ‘‘బోర్డ్ ఆఫ్ పీస్’’ తొలి సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. మిడిల్ ఈస్ట్లో భారీ స్థాయిలో అమెరికా సైనిక సమీకరణ జరుగుతోందని, ఇరాన్ త్వరగా ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని, అప్పటికీ ఒప్పుకోకపోతే అమెరికా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని, ఏమి జరుగుతోందో వచ్చే 10 రోజుల్లో మీరే తెలుసుకుంటారు అని అల్టిమేటం జారీచేశారు. ఇరాన్తో అర్థవంతమైన ఒప్పందా చేయడం కష్టమని చెప్పారు.…