Home
Upi Transactions Changes
Upi Transactions Changes News
-
Digital Payments: ఏప్రిల్ 1 నుంచి పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్త.. నేటి నుంచి OTP ఒక్కటే ఎందుకు పని చేయదు?
ఏప్రిల్ 1, 2026 (ఈరోజు) నుంచి భారత్ లో డిజిటల్ పేమెంట్లు (UPI, క్రెడిట్/డెబిట్ కార్డులు, మొబైల్ వాలెట్లు) చేసేటప్పుడు OTP మాత్రమే సరిపోదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త ఆథెంటికేషన్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇకపై Two-Factor Authentication (2FA) తప్పనిసరి. OTP ఒక భాగం మాత్రమే. దానితో పాటు మరో స్వతంత్ర ఆథెంటికేషన్ (PIN, బయోమెట్రిక్, పాస్వర్డ్ లేదా టోకెన్) తప్పనిసరి. Also Read:UK: ట్రంప్కు బ్రిటన్ షాక్.. 35 దేశాలతో…
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!