RBI New UPI Rule: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి నాంది పలికిన UPI వ్యవస్థలో కీలక మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సైబర్ మోసాలను అరికట్టే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త ప్రతిపాదనను తీసుకువచ్చింది. పెద్ద మొత్తంలో జరిగే UPI లావాదేవీలకు ఒక గంట ఆలస్యాన్ని అమలు చేయాలని ఆలోచిస్తోంది. UPI ద్వారా తక్షణ చెల్లింపులు చేసే సౌకర్యం వల్ల దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగం పెరిగింది. అయితే, ఇదే వేగాన్ని సైబర్…
మీరు యూపీఐ (UPI) ద్వారా డబ్బు బదిలీ చేస్తున్నారా? అయితే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. యూపీఐను ఉపయోగించే ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమని సైబర్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఒక చిన్న పొరపాటు కూడా భారీ నష్టానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు క్షణాల్లోనే మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసే ప్రమాదం ఉందని.. అందుకే యూపీఐ మోసాలకు గురికాకుండా ఉండాలంటే కొన్ని కీలక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.…