మనదేశంలోని ప్రజలకు దేవుడిపై నమ్మకం ఎక్కువ.. అందుకే దేవాలయాలను ఎక్కువగా సందర్శిస్తారు.. ఒక్కోదేవాలయంలో ఒక్కో విధమైన ఆచార వ్యవహారాలను కలిగి ఉంటాయి.. ఇక నవ రాత్రుల్లో అయితే అస్సలు చెప్పనక్కర్లేదు.. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు చెయ్యడంతో పాటు ప్రత్యేక ప్రసాదాలను కూడా ఇస్తారు.. ఎక్కడైనా ప్రసాదం అంటే పులిహోర, దద్దోజనం లేదా స్వీట్స్ ఉంటాయి.. కానీ ఎక్కడైనా మధ్యాన్ని ప్రసాదంగా ఇవ్వడం చూశారా? కనీసం విన్నారా?.. కానీ మీ ఆలోచన తప్పు అలాంటి దేవాలయం…