Land Slide: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడే సంఘటనలు తరుచుగా జరుగుతున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్కు కూడా భారీగా అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా, సోన్ప్రయాగ్ – గౌరీకుండ్ మధ్య కొండపై నుండి శిధిలాలు పడటంతో ఒకరు మరణించారు. అలాగే ఇద్దరు గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. Triphala Churnam: త్రిఫల చూర్ణం అంటే అంటి.. ఎందుకు వాడుతారంటే.. జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్…
Maharashtra : మహారాష్ట్రలోని ముంబైలో ఇటీవల భారీ హోర్డింగ్ పడిపోవడంతో 20 మంది మరణించగా, 100 మంది గాయపడ్డారు. ఇప్పుడు పూణెలో హోర్డింగ్ పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడిన సంఘటన పుణెలో వెలుగులోకి వచ్చింది.