ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసులో NCB దర్యాప్తు వేగవంతం చేసింది. మరోసారి విచారణకు రావాలని హీరోయిన్ అనన్య పాండేకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అనన్యను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వేధిస్తోందని మండి పడ్డారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే. పోలీసులు హెరాయిన్ పట్టుకుంటే.. ఎన్సీబీ హీరోయిన్లను పట్టుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆర్యన్ బెయిల్ పిటిషన్పై ఎన్సీబీ సోమవారం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది.ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు చిన్నగా అనన్య పాండే మెడకు…