కరీంనగర్ జిల్లాలో మా సంఘం స్థాపన జరిగింది.మాకు సంఘం పెట్టాలని సీఎం కేసీఆర్ చెప్పారు అని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టిఆర్ వికెఎస్) తెలిపింది. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎలా చెప్తే అలా చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మంత్రిగా నాయిని నర్సింహారెడ్డి, చీఫ్ విప్ గా కొప్పుల కావడంతో వారి స్థానంలో కల్వకుంట్ల కవితను పెట్టుకుందాం అని మా సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం. కల్వకుంట్ల కవితను మేము ఒప్పించి 2015…