టీఆర్ఎస్లో మొదటి నుంచి ఉన్న ఆ నేత… ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారా? పార్టీ పెద్దలకు.. ఆ ఎమ్మెల్యేకు మధ్య గ్యాప్ వచ్చిందా? దూరం రావడానికి దారితీసిన పరిణామాలేంటి? ఆ ఎమ్మెల్యే ఏ విషయంలో సతమతం అవుతున్నారు? 2014 ఎన్నికల్లో నర్సంపేటలో ఓడిపోయారు ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి తొలి�
నిజామాబాద్ ఎంపీ ఆరవింద్ పై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ ఫైర్ అయ్యారు. అవివేక ప్రకటనలు చెస్తున్న ఎంపీ అరవింద్, చిత్తశుద్ధి ఉంటె పసుపు బోర్డు కోసం ధర్నా చేస్తే తెరాస పుర్తిగా మద్దతు ఇస్తది. ఆరవింద్ తప్పుడు ఆరోపణలను ప్రజలు ఎప్పటినుంచో గమనిస్తున్నారు. త్వరలోనే బుద్ధిచెపుతారు. మాధవనగర్ రైల్వే బ్ర�
హుజురాబాద్ లోని తెరాస కార్యకర్తల సోషల్ మీడియా సమావేశానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ ప్రభుత్వ విఫ్ బాల్క సుమన్ హాజరయ్యారు. ఈ సందర్బంగా బాల్క సుమన్ మాట్లాడుతూ… హుజురాబాద్ లో సీఎం కేసీఆర్ కు ఈటల రాజేందర్ రాసినట్లు లెటర్ ప్యాడ్ తో ఉన్న లెటర్ నిజమైన దీ, దీన్ని ఫేక్ లెటర్ గా బీజేపీ చేస
హుజూరాబాద్ లో అభివృద్ధి జరగలేదు అని బాల్క సుమన్ అన్నాడు. ఒక్క డబల్ బెడ్ రూమ్ కట్టలేదు అంటే దానికి కారణం ఈటల న ప్రభుత్వ పనితీరు కు నిదర్శనమా అని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈటల రాజేందర్ సీఎం కి లేఖ రాసాడని ఫేక్ లెటర్ సృష్టించారు. గజ్వేల్,సిద్దిపేట, సిరిసిల్ల కు ఇచిన్నట్లు నిధులు ఇతర నియ�
ఆయనో ఎమ్మెల్యే. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరు. ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇప్పటికే విపక్షాలకు టార్గెట్ అయ్యారు. ఇదే సమయంలో అధికారపార్టీలో మరో చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన పోటీ చేస్తారా? కొత్త వ్యక్తి బరిలో ఉంటారా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? కొంతకాలంగా