అమరావతి : సీఎం నివాసంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు త్రిదండి చినజీయర్ స్వామి. రామానుజాచార్యులు అవతరించి వెయ్యి సంవత్సరాలు అవుతున్న సందర్భంగా హైదరాబాద్ శివార్ల లోని ముచ్చింతల్ ఆశ్రమంలో సహస్రాబ్ది మహోత్సవాలు నిర్వహిస్తున్నారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వ తేదీ వరకు సహస్రాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఇందులో భాగంగా 1035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే……