Tamil Nadu: తమిళనాడు అరుణాచలం(తిరువణ్ణామలై)లో దారుణం జరిగింది. ‘‘మోక్షం’’ పేరులో ఒక ఫ్రెంచ్ మహిళను నమ్మించిన టూరిస్ట్ గైడ్, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫ్రాన్స్కి చెందిన 46 ఏళ్ల మహిళ జనవరి 2025లో తిరువణ్ణామలైలో ఒక ప్రైవేట్ ఆశ్రమంలో నివసిస్తోంది. గతేడాది కొండచరియలు విరిగిపడటంతో దీపమలై కొండపైకి ప్రజలను అనుమతించడం నిషేధించారు.
వారిద్దరు ప్రేమకు హద్దులు లేవని మరోసారి నిరూపించారు. కర్ణాటకలోని హంపికి చెందిన అనంతరాజు, బెల్జియం దేశానికి చెందిన కెమిల్లెల విషయంలో ఈ మాట నిజమని మరోసారి రుజువైంది.