* నేడు విజయవాడలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్ను సందర్శించనున్న సీఎం.. అనాథ పిల్లలతో ముచ్చటించనున్న జగన్ * తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,126 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 37,597 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు…