తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి (SRIVANI) ట్రస్ట్ ద్వారా జారీ చేసే విరాళం ఆధారిత దర్శన టిక్కెట్ల ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ బుకింగ్ విధానంలో విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టింది. గతంలో ఈ టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో భక్తులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను, ముఖ్యంగా పేమెంట్ ప్రక్రియలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. దీనివల్ల…
TTD : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు బస చేయడానికి గదులు దొరక్క చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల కోసం ఒక ముఖ్యమైన సూచన చేసింది. గదుల కోసం ఎలా ప్రయత్నించాలో వివరిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఇకపై తిరుమలలో గదుల కోసం వెతుకులాట ఆపండి.. తిరుమల బస్టాండ్ దగ్గర ఉన్న సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ (CRO)కు నేరుగా…