నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కిన తండేల్ సినిమా యూనిట్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో ఆ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ లలో ఒక్కొక్క టికెట్ మీద 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో ఒక్కొక్క టికెట్ పైన 75 రూపాయలు పెంచుకునే సౌలభ్యం కలిగించింది. ఇక సినిమా రిలీజ్ అయిన వారం రోజులు వరకు ఈ రేట్లు పెంచి అమ్ముకునే సౌలభ్యాన్ని కల్పించింది. ఆంధ్రప్రదేశ్లోని…
గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా టికెట్ రేట్ల పెంపు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సినిమా ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సినిమా టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి? అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ రోజున సినిమా రేట్లు పెంచాలంటే అది డిమాండ్ అండ్ సప్లై. నేను చెన్నైలో శంకర్ గారు సినిమా బ్లాక్ లో టికెట్ కొనుక్కొని చూశాను. నా సరదా అది. నాకు ఇచ్చిన…
Tollywood Producers Met Deputy Cm Pawan Kalyan: విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో సినీ నిర్మాతల సమావేశం ముగిసింది. అరగంట పాటు కొనసాగిన సమావేశంలో పలు కీలక అంశాలను నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఇక భేటీ అనంతరం సినీ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇవాళ మా అందరికీ ఆనందం కలిగించిన రోజని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ…