Home
Thriller
Thriller News
-
PI Meena : ఓటీటీ లోకి రాబోతున్న సరికొత్త క్రైమ్ డిటెక్టివ్ థ్రిల్లర్..
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు గ్రిప్పింగ్ అండ్ థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ డిటెక్టివ్ డ్రామా వెబ్ సిరీస్ పీఐ మీనా స్ట్రీమింగ్ కానుంది.. ఇందులో పరంబ్రత ఛటోపాధ్యాయ, జిష్షూసేన్ గుప్తా, తాన్యా మానిక్తలా ప్రధాన పాత్రలు పోషించారు.అలాగే వినయ్ పాఠక్, జరీనా వాహబ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ కు దేబాలోయ్ భట్టచార్య దర్శకత్వం వహించగా.. అరిందమ్ మిత్ర నిర్మాత గా వ్యవహరించారు.అనుమానాస్పద సంఘటనల వెనుక ఉన్న మిస్టరీనీ ఛేదించడానికి ఓ ప్రైవేట్ డిటెక్టివ్ అయిన…
తాజావార్తలు
-
Vijay Cabinet: విజయ్ కేబినెట్ లిస్ట్ రెడీ.. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులంటే..!
-
Bangladesh: ‘‘మమతా బెనర్జీ వెంట 17 కోట్ల మంది ముస్లింలు’’.. బంగ్లాదేశ్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Rail Parcel App: గుడ్న్యూస్.. అందుబాటులోకి రైల్వే పార్సిల్ యాప్.. ఇకపై ఇంటి నుంచే పికప్, డెలివరీ
-
Hantavirus Outbreak 2026: క్రూయిజ్ షిప్లో హంటా వైరస్ కలకలం.. ఆస్ట్రేలియా ల్యాబ్లో మాయమైన వైరస్ శాంపిల్స్!
-
Peddi: బాక్సాఫీస్ బద్దలే.. మెగా దాహం తీర్చనున్న పెద్ది?