ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలోని ప్రముఖులంతా మలయాళ చిత్రసీమపై కన్నేశారు. మెగాస్టార్ చిరంజీవి మొదలు యంగ్ హీరో తేజా సజ్జా వరకూ మలయాళ చిత్రాలు రీమేక్ చేయడమే దానికి కారణం. థాట్ ప్రొవోకింగ్ మలయాళ చిత్రాలను తెలుగు వాళ్ళు సైతం ఇప్పుడు ఇష్టపడుతున్నారని మన దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు. లాక్ డౌన్ టైమ్ లో మలయాళ సినిమాలు అనేకం డబ్ అయ్యి ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయ్యాయి. వాటికి లభించిన ఆదరణే ఈ నమ్మకానికి…