రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను కన్వీనర్, సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీదేవసేన, ఐఏఎస్ విడుదల చేశారు. సర్టిఫికెట్ల పరిశీలనకు చివరి తేదీ జూలై 8 కాగా.. జూలై 6 నుంచి10 వరకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పటివరకు 95,654 మంది అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోగా, 76,494 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. మొత్తం…
ఇంజనీరింగ్ సేమ్ కాలేజీలో బ్రాంచ్ చేంజ్ కు(సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్) అవకాశం కల్పిస్తూ ఉత్వర్వు జారీ చేసింది. ఆగస్టు 21 నుండి TS EAPCET 2024 కోసం అంతర్గత స్లైడింగ్ రౌండ్ను ప్రారంభిస్తుంది. అభ్యర్థులు tgeapcet.nic.inలో అందుబాటులో ఉండే లింక్ ద్వారా వెబ్ ఆప్షన్స్ ఎంట్రీని ఉపయోగించుకోవచ్చు. అలాగే, TS EAPCET కౌన్సెలింగ్ చివరి రౌండ్లో షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఆగస్టు 17, 2024లోపు కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. TSCHE TS EAMCET 2024…