బాలీవుడ్లో ‘రాన్జానా’ వంటి బ్లాక్బస్టర్ హిట్ను అందించిన దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్తో హీరో ధనుష్ మరోసారి చేతులు కలిపారు. ఈ జంట కొత్త సినిమా ‘తేరే ఇష్క్ మే’ పేరుతో నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తమిళ భాషలో కూడా ఒకేసారి రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ధనుష్ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా కొత్త లుక్లో కనిపించబోతున్నారు. Also Read : Akkineni Nagarjuna : నాగార్జున ఇమేజ్కు లీగల్ ప్రొటెక్షన్.. 72 గంటల్లో…