“దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సుల మీద చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఈ అంశం మీద ఒక షాప్ ఓపెనింగ్కి హాజరైన అనసూయ స్పందించారు. డ్రెస్సులు అనేవి చాలా పర్సనల్, అది ఒక రకమైన ఫ్యాషన్. ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవాలి. ఆయన ఎలా కనిపిస్తారో, ఆయన దృష్టిలో ఇన్సెక్యూరిటీ ఉన్నట్టు ఉంది. అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఎవరిష్టం వాళ్లది; ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం…
టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ ఇటీవల మహిళల డ్రెస్సింగ్ స్టైల్ను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల దుస్తుల గురించి ఆయన మాట్లాడిన తీరు కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ దృష్టికి చేరింది. ఈ విషయాన్ని కమిషన్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద స్పందించారు. శివాజీ…
తెలంగాణ ఉమెన్ కమిషన్ కి బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు వివాదాస్పద సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి. గతంలో హీరో నాగచైతన్య పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణు స్వామి ఈ క్రమంలో వెల్లడించారు. గతంలో నాగచైతన్య, శోభితలు ఎంగేజ్మెంట్ చేసుకున్న క్రమంలో వారు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని జోస్యం చెప్పాడు వేణు స్వామి. ఇద్దరూ పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే మళ్లీ విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పాడు వేణు స్వామి. వేణు స్వామి…
తెలుగు సినిమా డైరెక్టర్ నక్కిన త్రినాథరావు చిక్కుల్లో పడ్డాడు. నిన్న హీరోయిన్ అన్షు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద సీరియస్ అయ్యారు. త్రినాథ రావు వ్యాఖ్యలను సుమోటోగా మహిళా కమిషన్ స్వీకరించినట్లు చైర్మన్ నేరేళ్ల శారద తాజాగా వెల్లడించారు. త్రినాథ రావుకు త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద అన్నారు. నిన్న జరిగిన మజాకా సినిమా టీజర్ లాంచ్…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఓ సభలో కవితను విమర్శిస్తూ, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ మండిపడ్డారు. కవితను అరెస్ట్ చేయకుంటే ముద్దులు పెడతారా అంటూ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.